మందుగుండు సామాగ్రి పేలి ఒకరు మృతి

26 Jan, 2015 13:39 IST|Sakshi

విశాఖ: జిల్లాలో సోమవారం మధ్యాహ్నం విషాదం చోటు చేసుకుంది. రాంబిల్లిలోని ఓ ఇంట్లో మందుగుండు సామాగ్రి తయారు చేస్తుండగా పేలుడు సంభవించింది.  ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా,  మరో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు