చేపల లారీ బోల్తా తృటిలో తప్పిన ప్రమాదం

12 Jun, 2020 10:16 IST|Sakshi

పశ్చిమగోదావరి, భీమవరం టౌన్‌: భీమవరం పట్టణం రామ లక్ష్మణ్‌ నగర్‌ వంతెన మలుపులో గురువారం చేపల లోడు లారీ పంట కాలువలో బోల్తా పడింది. అదృష్టవశాత్తూ లారీలో ఉన్న వ్యక్తులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. గూట్లపాడు గ్రామం నుంచి లారీ నారాయణపురం వెళుతుండగా ఈ ప్రమాదం జరి గింది. టూ టౌన్‌ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

 


 

మరిన్ని వార్తలు