విద్యార్థిని ప్రసవం.. అదుపులో ఐదుగురు

3 Sep, 2015 22:03 IST|Sakshi

పుట్లూరు: అనంతపురం జిల్లా పుట్లూరులోని కస్తూర్బా పాఠశాల విద్యార్థినిని తల్లిని చేసిన కేసులో పోలీసులు గురువారం ఐదుగురిని అరెస్ట్ చేశారు. పదో తరగతి చదివే ఓ విద్యార్థిని గత నెల 28న ఓ శిశువును ప్రసవించిన విషయం తెలిసిందే. తనపై కొందరు అత్యాచారం చేసినట్టు బాధిత విద్యార్థిని విచారణలో తెలపడంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు గురువారం ఐదుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు