సుమోను ఢీకొన్న రైలు, ఐదుగురి మృతి

25 Jan, 2014 14:08 IST|Sakshi

చిత్తూరు : చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాయల్పాడు మండలం ఇట్లంవారిపల్లి రైల్వే క్రాసింగ్ వద్ద ఓ సుమోను గుంతకల్లు ప్యాసింజర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో అయిదుగురు దుర్మరణం చెందారు. మృతులు గుర్రంకొండ మండలం రామాపురం గ్రామస్తులు. కాగా రైల్వే క్రాసింగ్ వద్ద కాపలా లేకపోవటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

మరిన్ని వార్తలు