వాటర్ ట్యాంక్-ఆటో ఢీకొని అయిదుగురి మృతి

6 Feb, 2014 08:26 IST|Sakshi

మహబూబ్నగర్: జిల్లాలోని అచ్చంపేట జెఎంజె స్కూల్ సమీపంలో రోడ్డు రక్తసిక్తమైంది. ఈ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో అయిదుగురు దుర్మరణం చెందారు. వాటర్ ట్యాంక్, ఆటో ఢీకొనడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.

మృతులను భూత్‌పూర్‌ మండలం అవిస్తాపూర్‌ వాసులుగా గుర్తించారు.
 

మరిన్ని వార్తలు