అనపర్తి మాజీ ఎమ్మెల్యేకు పుత్ర వియోగం

21 Jan, 2015 09:39 IST|Sakshi

రాజమండ్రి : తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే టి. రామారెడ్డికి పుత్ర వియోగం కలిగింది. ఆయన కుమారుడు రాంబాబు బుధవారం ఉదయం రైలు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆయన  రైలు ఎక్కబోతూ ప్రమాదవశాత్తూ కాలు  జారిపడి మృతి చెందినట్టు సమాచారం. ప్రమాదానికి సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియరాలేదు.


 

మరిన్ని వార్తలు