వైఎస్సార్ కడప: రైల్వే సిబ్బంది అప్రమత్తతో పెను ప్రమాదం తప్పింది. వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరు పాయింట్ బ్లాక్ వద్ద రైల్వే పట్టా బోల్ట్ ఊడి ఉండటాన్ని గుర్తించిన గేట్మెన్ వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందిచారు. దీంతో ముంబాయి నుంచి చెన్నై వెళ్తున్న దాదర్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పింది.