అపురూపం ఆ సెల్ఫీ..

20 Jun, 2018 06:48 IST|Sakshi

తమ ప్రియతమ నాయకుడిని కలుసుకోవడమే కష్టమనుకున్న ఆ చిన్నారులకు ఏకంగా ఆయనతో సెల్ఫీ తీసుకునే అవకాశం దక్కింది. దీంతో ఆ అక్కచెల్లెళ్లు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. పి.గన్నవరానికి చెందిన నవ్య, కావ్య మంగళవారం నాగుల్లంక వద్ద వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్నారు. ఆయన వారిని ఆప్యాయంగా పలకరించి, సెల్ఫీ తీయడంతో ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

మరిన్ని వార్తలు