ప్రభుత్వ సలహాదారుగా రామచంద్రమూర్తి

28 Sep, 2019 07:05 IST|Sakshi

సాక్షి, అమ రావతి: ఏపీ ప్రభుత్వ సలహా దారు(పబ్లిక్‌ పాలసీ)గా డాక్టర్‌ రామచంద్రమూర్తి కొండు భట్లను నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది.నియమ నింబధనలను తదుపరి ఉత్తర్వుల్లో పేర్కొంటామని ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు