'విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం'

25 Mar, 2014 12:52 IST|Sakshi
'విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం'

విశాఖ : విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని సీమాంధ్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హరిబాబు అన్నారు. హైదరాబాద్ కేంద్రీకతృ అభివృద్ధి వల్లే ఆంధ్రా నష్టపోయిందని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. వికేంద్రీకృత అభివృద్ధికి బీజేపీ కృషి చేస్తుందని హరిబాబు తెలిపారు. గుజరాత్ పాలన వల్లే నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థి అవగలిగారని ఆయన పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు