హైకోర్టులో భారీ ర్యాలీ

6 Apr, 2018 14:29 IST|Sakshi
ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు

హైదరాబాద్‌:  హైకోర్టు ప్రాంగణంలో ఏపీ న్యాయవాదులు భారీ ర్యాలీ తీశారు. ప్రత్యేక హోదా విషయంలో వైఎస్సార్‌సీపీ ఎంపీలు చేసిన రాజీనామాలకు సంఘీభావంగా ర్యాలీ తీస్తున్నట్లు వారు తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు.హోదా వచ్చేంత వరకు వైఎస్సార్‌సీపీ పోరాటానికి తమ మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా న్యాయవాదులు తెలిపారు.

మరిన్ని వార్తలు