తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

15 Aug, 2014 23:36 IST|Sakshi
ఫైల్ ఫోటో
తిరుమల: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవు దినాలు కావడంతో శ్రీవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం, దివ్య దర్శనానికి 20 గంటలు పడుతున్నట్టు అధికారులు తెలిపారు. 
 
భారీ సంఖ్యలో భక్తులు రావడంతో గదులు దొరకక ఇబ్బంది పడ్డారు. రద్ది ఎక్కువగా ఉండడంతో భక్తులు వెనుదిరుతున్నట్టు తెలుస్తోంది. 
మరిన్ని వార్తలు