వలస కూలీలకు దారి చూపయ్యా..

17 Jul, 2018 08:53 IST|Sakshi

తూర్పుగోదావరి : ‘మా ప్రాంతంలో పనులు లేవు. నర్సీపట్నం నుంచి కూలి పనుల కోసం బతుకు జీవుడా అంటూ తూర్పు గోదావరికి వచ్చాం. ఇక్కడ రోడ్లపైనా, పొలం గట్ల మీదా గుడారాలు వేసుకుని కాలం వెళ్ళదీస్తున్నా’మంటూ జగన్‌కు వలసకూలీలు వెతలను చెప్పుకున్నారు. తమకు ఏదైనా బతికే దారి చూపిస్తే ఇలా రాష్ట్రమంతా తిరిగే పాట్లు తప్పుతాయన్నారు.

మరిన్ని వార్తలు