అమ్మనాన్నలు లేరయ్యా.. ఆదుకోవయ్యా

18 Jul, 2018 07:16 IST|Sakshi

తూర్పుగోదావరి : నాన్న ఆరేళ్ళ క్రితం చనిపోయారు. అమ్మ జూలై మూడున రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఇలాంటి పరిస్థితిలో తాము దిక్కుతోచని స్థితిలో ఉన్నామన్నా అంటూ పాదయాత్రలో ఉన్న జగన్‌కు తమ సమస్యను చెప్పుకున్నారు రామేశ్వరానికి చెందిన కూరాడ ముఖేష్, అనూషలు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరామన్నారు.

మరిన్ని వార్తలు