హిమాచల్‌ ప్రదేశ్‌ ఘటనపై హెల్ప్ లైన్

9 Jun, 2014 09:56 IST|Sakshi

హైదరాబాద్: హిమాచల్‌ ప్రదేశ్‌ బియాస్ నదిలో విద్యార్థులు కొట్టుకుపోయిన సంఘటనాస్థలికి అధికారులను పంపామని తెలంగాణ డీజీపీ అనురాగ్‌ శర్మ తెలిపారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌, సైబరాబాద్‌ పరిధిలో కంట్రోల్‌ రూమ్ ఏర్పాటు చేసినట్టు చెప్పారు.

హెల్ప్ లైన్ నంబర్లు: 040-23202813, 9440815887
హిమాచల్‌ ప్రదేశ్‌ హెల్ప్ లైన్: 01902224455
హిమాచల్‌ ప్రదేశ్‌ డీజీపీ నం: 09418033177
కులు ఎస్పీ నంబర్: 09418484949

మరిన్ని వార్తలు