ఏపీ ఐసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల

3 Mar, 2020 03:41 IST|Sakshi

యూనివర్సిటీ క్యాంపస్‌: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఐసెట్‌–2020 నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు ఐసెట్‌ కన్వీనర్‌ ఎం.శ్రీనివాసులురెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. మంగళవారం నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఏప్రిల్‌ 3వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏప్రిల్‌ 27న ఐసెట్‌ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు.

మరిన్ని వార్తలు