విశాఖ:తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఒక కారు యూరాడ కొండపై నుంచి లోయపడిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఐదుగురు ప్రయాణికులతో వెళుతున్న కారు అదుపు తప్పి లోయలో పడింది. కాగా, ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది.