14న జనసేన పార్టీ ఆవిర్భావ సభ

3 Mar, 2018 01:46 IST|Sakshi

సాక్షి, అమరావతి: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ మహాసభ ఈ నెల 14న గుంటూరు జిల్లాలో నిర్వహించనున్నట్టు పార్టీ అధ్యక్షు డు పవన్‌కల్యాణ్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న మైదానంలో మహాసభను నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. 14న మధ్యాహ్నం 3 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో సభ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు