'జన్మభూమి'ని బహిష్కరించిన నూజెండ్ల ప్రజలు

5 Jun, 2015 14:49 IST|Sakshi

నూజెండ్ల : గుంటూరు జిల్లా నూజెండ్ల మండలం ముత్తరాజుపాలెంలో శుక్రవారం నిర్వహిస్తోన్న జన్మభూమి సభను గ్రామస్తులు బహిష్కరించారు. తమ సమస్యలను పరిష్కరించనప్పుడు జన్మభూమి కార్యక్రమం ఎందుకని గ్రామస్తులు అధికారులను ప్రశ్నించారు. గ్రామస్తులకు, రైతులకు సమాధానం చెప్పలేక అధికారులు కార్యక్రమం నిర్వహించకుండానే వెళ్లిపోయారు.

>
మరిన్ని వార్తలు