పార్వతీపురంలో జపాన్ బృందం పర్యటన

27 Jan, 2016 18:01 IST|Sakshi

విజయనగరం జిల్లా పార్వతీపురంలో బుధవారం ఐదుగురు సభ్యుల జపాన్ బృందం పర్యటించింది. స్థానిక ఇరిగేషన్ అధికారులతో సాగునీటి ప్రాజెక్ట్‌ల గురించి చర్చించారు. అనంతరం జీఎం వలస మండలంలోని వట్టిగడ్డ, చిన్న బంధ, దొర బంధ సాగునీటి ప్రాజెక్ట్‌లను పరిశీలించారు.

 

>
మరిన్ని వార్తలు