హైదరాబాద్: శాసనసభ పీఏసీ చైర్మన్గా కెఇ కృష్ణమూర్తిని నియామించారు. ప్రస్తుతం పీఏసీ చైర్మన్ తెలంగాణకు చెందిన రేవూరి ప్రకాశ్ రెడ్డితో టిడిపి అధ్యక్షుడు ఇటీవలే రాజీనామా చేయించారు.
శాసనసభ చివరి రోజున చంద్రబాబుపై కృష్ణమూర్తి ఒత్తిడి ఎక్కువైపోయింది. ఈ ఏడాది చివర ఆ పదవి తనకు ఇవ్వాలని ఆయన పట్టుబట్టారు. దాంతో చంద్రబాబుకు తప్పనిపరిస్థితి ఏర్పడింది. కెఇ పేరుని ప్రతిపాదిస్తూ ఆయన శాసనసభాపతికి లేఖ రాశారు. ఆ ప్రకారం కెఇని పిఏపి చైర్మన్గా నియమించారు.