రెవెన్యూ భూ సదస్సు వాయిదా

9 Aug, 2015 15:42 IST|Sakshi

కృష్ణా(నూజివీడు): కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో రెవెన్యూ భూ సదస్సు వాయిదా పడింది. నూజివీడు మండలంలో ఈ నెల 10 నుంచి జరగాల్సిన భూ సదస్సులు వాయిదా వేసినట్లు అధికారులు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనుల నిమిత్తం సదస్స వాయిదా పడినట్లు స్థానిక తహశీల్దార్ ఉమా మహేశ్వరరావు తెలిపారు. ఈ నెల 25 నుంచి మండలంలో సదస్సులు నిర్వహిస్తామని తహశీల్దార్ వివరించారు.

మరిన్ని వార్తలు