కౌలు రైతులకు గుర్తింపు కార్డులు, రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘం ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా మద్దికెర తహశీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ఉదయం రైతులు ధర్నా చేశారు. ఈ ఆందోళనకు రైతు సంఘం, సీపీఐ నేతలు నాయకత్వం వహించారు.