చిరుత రేపిన కలకలం

15 Jan, 2015 09:11 IST|Sakshi

తిరుపతి: చిరుత సంచారంతో కలకలం రేగింది. పట్టణంలోని వేదిక్ యూనివర్సిటీ, రుయా ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తోంది. ఐడీహెచ్, టీబీ వార్డుల వద్ద చిరుతపులి కనిపించందని పేషేంట్స్ చెప్తున్నారు. దీంతో చిరుత దాడి చేస్తుందేమోనని వారి బంధువులు, స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇంకా సమాచారం తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు