డీఎస్పీని ఆశ్రయించిన ప్రేమజంట

4 Feb, 2019 09:06 IST|Sakshi
డీఎస్పీ రవివర్మను కలసి రక్షణ కల్పించాలని కోరుతున్న రత్నమంజూష, జయరాజు

తూర్పుగోదావరి, కాకినాడ క్రైం: తమకు రక్షణ కల్పించాలని ఓ ప్రేమజంట కాకినాడ డీఎస్పీ రవివర్మను ఆదివారం సాయంత్రం ఆశ్రయించింది. వివరాలు ఇలా ఉన్నాయి. కాకినాడ నగరానికి చెందిన వద్దిపర్తి రత్నమంజూష, కందికట్ల జయరాజులు 10 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నామని, తాము ఈ నెల 1వ తేదీన విజయవాడలో క్రైస్తవ సంప్రదాయంలో వివాహం చేసుకున్నట్టు డీఎస్పీ రవివర్మకు వివరించారు.

మరిన్ని వార్తలు