ఉరేసుకుని ప్రేమికుల ఆత్మహత్య

15 May, 2014 08:07 IST|Sakshi

తూర్పుగోదావరి జిల్లాలో ప్రేమికులు దారుణానికి ఒడిగట్టారు. వారిద్దరూ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. శంఖవరం మండలం సిద్దివారిపాలెంలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వీళ్లు ఎందుకు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెద్దలు వీరి ప్రేమను అంగీకరించకపోవడం వల్లే ఇలా చేసి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు