నేటి ముఖ్యాంశాలు

20 Jul, 2020 07:03 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌:
నేడు 8వ విడత రేషన్ సరుకుల పంపిణీ
ఏపీవ్యాప్తంగా 1.49 కోట్ల మందికి రేషన్ పంపిణీ
ఒక్కో లబ్ధిదారుడికి 5 కేజీల బియ్యంతో పాటు కార్డుకు కేజీ శనగలు
ఈనెల 28 వరకు రేషన్ సరుకులు పంపిణీ చేయనున్న ప్రభుత్వం

నేడు రాయలసీమ ఎత్తిపోతలకు టెండర్‌ నోటిఫికేషన్‌
జ్యుడీషియల్‌ ప్రివ్యూ ఆమోదించిన ప్రతిపాదనతో టెండర్‌

శ్రీకాకుళం: అరసవల్లి సూర్యనారాయణ ఆలయంలో దర్శనాలు నిలిపివేత
నేటి నుంచి ఈ నెల 31వరకు దర్శనాలు నిలిపివేత, నిత్యపూజలు యథాతథం

తెలంగాణ:
హైదరాబాద్‌: మధ్యాహ్నం నీటిపారుదలశాఖ అధికారులతో సీఎం కేసీఆర్‌ భేటీ
ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌లు, నీటి సద్వినియోగంపై చర్చ
నీటిపారుదల శాఖ పునర్‌వ్యవస్థీకరణపై ముసాయిదాను సీఎం కేసీఆర్‌కు సమర్పించనున్న అధికారులు

హైదరాబాద్‌: ప్రైవేట్‌ స్కూల్స్‌ ఆన్‌లైన్‌ క్లాసుల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌: తెలంగాణ సచివాలయం కూల్చివేతపై నేడు ఎన్‌జీటీలో విచారణ

స్పోర్ట్స్‌:
నేడు ఐసీసీ సమావేశం
టీ-20 ప్రపంచకప్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం

మరిన్ని వార్తలు