నేటి ముఖ్యాంశాలు..

21 Jul, 2020 07:23 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌:
తిరుమల: శ్రీవారి సర్వదర్శనం టైమ్‌స్లాట్ టోకెన్ల జారీ నిలిపివేత
నేటి నుంచి 3వేల టైమ్‌స్లాట్‌ టోకెన్ల జారీ నిలిపివేసిన టీటీడీ
తిరుపతిలో కంటైన్‌మెంట్ నిబంధనలు అమల్లో ఉన్నందున నిర్ణయం

తెలంగాణ:
కరీంనగర్‌లో నేడు మంత్రి కేటీఆర్‌ పర్యటన
పలు అభివృద్ధి పనులు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌: నేడు మంత్రి సబితతో ప్రైవేట్‌ స్కూల్స్‌ యాజమాన్యాల భేటీ

జాతీయం:
రాజస్తాన్‌: ఎమ్మెల్యేల పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ
అనర్హత నోటీసులకు వ్యతిరేకంగా పిటిషన్‌ దాఖలు చేసిన సచిన్ పైలట్‌, 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

మరిన్ని వార్తలు