నేటి ముఖ్యాంశాలు..

29 Mar, 2020 06:33 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌:
నేడు విపత్తులో నిరుపేద కుటుంబాలకు రేషన్‌తో పాటు కిలో కందిపప్పు ఉచితంగా పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం
► ఉదయం 6 గంటల నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు రేషన్ పంపిణీ చేయనుంది.
► సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ఏప్రిల్ ఒకటినే ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేయనుంది. 
► ఏప్రిల్ 4న ప్రతి నిరుపేద కుటుంబానికి రూ. వెయ్యి చొప్పున పంపిణీ చేయనున్న ఏపీ ప్రభుత్వం.

తెలంగాణ:
 రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 67కు చేరింది. 
► శనివారం ఒక్కరోజే తెలంగాణలో 8 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

ఆంధ్రప్రదేశ్‌:
 ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 19కి చేరింది.
 శనివారం ఒక్కరోజే ఏపీలో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

జాతీయం:
► భారత్‌లో  కరోనా కేసుల సంఖ్య 933కి చేరింది.
► దేశంలో కరోనా మరణాల సంఖ్య 21కి చేరింది.

అంతర్జాతీయ:
► ప్రపంచవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య 31 వేలకు చేరింది.
► ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 6,62,674 చేరింది.
► అమెరికాలో శనివారం ఒక్క రోజే 19,187 కరోనా కేసులు నమోదయ్యాయి.
► అమెరికాలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 1,23,313 చేరింది.

మరిన్ని వార్తలు