నేటి ముఖ్యాంశాలు..

5 Jun, 2020 07:17 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌:
అమరావతి: వ్యర్థాల నిర్వహణకు ఆన్‌లైన్‌ వేదిక
నేడు ‘ఆన్‌లైన్‌ వేస్ట్‌ ఎక్ఛ్సేంజ్‌ ప్లాట్‌ఫామ్‌’ను ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌
పోస్టర్‌ను ఆవిష్కరించనున్న సీఎం జగన్‌

విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్ లీక్ ఘటనపై నేడు హైపవర్ కమిటీ విచారణ

తెలంగాణ:
హైదరాబాద్‌: తెలంగాణ పదో తరగతి పరీక్షలపై నేడు హైకోర్టులో విచారణ
పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై హైకోర్టుకు ప్రభుత్వం నివేదిక

మరిన్ని వార్తలు