నేటి ముఖ్యాంశాలు..

6 Jun, 2020 07:23 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌:
విశాఖపట్నం: ఎల్జీ పాలిమర్స్‌ ఘటనపై నేటి నుంచి హైపవర్ కమిటీ విచారణ
నేటి నుంచి మూడు రోజుల పాటు విచారించనున్న హైపవర్ కమిటీ
తొలిరోజు నిపుణుల కమిటీలతో రెండు దశల్లో హైపవర్ కమిటీ భేటీ
రెండో రోజు వీఎంఆర్‌డీఏ ప్రాంగణంలో బాధిత గ్రామాల ప్రజలతో సమావేశం
మూడో రోజు రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించనున్న హైపవర్ కమిటీ

అమరావతి: నేటి నుంచి ఏపీలో కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభం
ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రేషన్ కార్డుల దరఖాస్తులు
రేషన్‌కార్డుదారులకు ఉచితంగా బియ్యం సంచుల పంపిణీ

తెలంగాణ:
హైదరాబాద్‌: నేడు పదో తరగతి పరీక్షలపై తెలంగాణ హైకోర్టులో విచారణ
కంటైన్‌మెంట్ జోన్లలో పరీక్షా కేంద్రాల వివరాలు ఇవ్వాలన్న కోర్టు

మరిన్ని వార్తలు