యువతిని వేధిస్తున్నాడని..

5 Jul, 2016 10:14 IST|Sakshi

అమలాపురం: ప్రేమ పేరుతో యువతిని ఏడిపిస్తున్న ఓ యువకుడిపై యువతి బందువులు దాడి చేశారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నారాయణపేటలో మంగళవారం వెలుగు చూసింది. స్థానికంగా నివాసముంటున్న యువతిని వేధిస్తున్నాడని యువకుడిపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు