యువకుడి ఆత్మహత్య

7 Sep, 2015 18:42 IST|Sakshi

కళ్యాణదుర్గం: ఓ వ్యక్తి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. కళ్యాణదుర్గం మండలంలోని బోరంపల్లికి చెందిన సిద్దప్ప(25) సోమవారం ఉదయం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు