కావలిలో దారుణం

13 Sep, 2015 11:49 IST|Sakshi

కావలి: నెల్లూరు జిల్లా కావలిలో దారుణం జరిగింది. ఓ వివాహితపై సాహూహిక అత్యాచారానికి పాల్పడిన గుర్తుతెలియని దుండగులు ఆమెను నిలువుదోపిడి చేశారు.

ఆదివారం ఉదయం కావలి టూటౌన్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్న బాధితురాలు తనపై జరిగిన అఘాయిత్యాన్ని పోలీసులకు వివరించింది. దీంతో కేసు నమోదుచేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు ప్రారంభించారు.

>
మరిన్ని వార్తలు