‘పాఠశాల’ ఘటనపై మంత్రి సీరియస్

25 Nov, 2015 18:09 IST|Sakshi

చిత్తూరు జిల్లా గుర్రంకొండలో పాఠశాల భవనం పై కప్పు కూలి ఓ విద్యార్థి మృతిచెందడంతో పాటు.. మరో పది మంది విద్యార్థులకు గాయలైన ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన పై సమగ్ర విచారణకు ఆదేశించారు. బాధ్యులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. బాదితు విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా విద్యాధికారికి సూంచించారు.



 

మరిన్ని వార్తలు