శ్రీకాకుళంలో స్వల్ప భూప్రకంపనలు

22 Jan, 2017 10:06 IST|Sakshi

శ్రీకాకుళం : శ్రీకాకుళంలో ఆదివారం ఉదయం స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. స్థానిక కృష్ణా పార్క్‌ ప్రాంతంలో 4 సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ఏం జరుగుతుందో తెలియని ప్రజలు భయాందోళనలతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనలపై అధికారులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని వార్తలు