విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా భీమిలిలో దారుణం జరిగింది. బీమిలి మండలం చేపలుప్పాడకు చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికపై నరేష్ అనే యువకుడు అత్యాచారం చేశాడు. బాధితరాలి తల్లిదండ్రులు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి పరారీలో ఉన్నాడు.