మైనర్ బాలికపై అత్యాచారం.. నిందితుడి పరారీ

11 Jan, 2015 19:00 IST|Sakshi

విశాఖపట్నం:  విశాఖపట్నం జిల్లా భీమిలిలో దారుణం జరిగింది. బీమిలి మండలం చేపలుప్పాడకు చెందిన 14 ఏళ్ల మైనర్ బాలికపై నరేష్ అనే యువకుడు అత్యాచారం చేశాడు. బాధితరాలి తల్లిదండ్రులు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడి పరారీలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు