హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ గా గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ...ఆయనను విప్గా నియమించారు. ఈ మేరకు వైఎస్ జగన్ బుధవారం స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు లేఖ రాశారు.