వైఎస్ఆర్ సీపీ విప్గా ఎమ్మెల్యే పిన్నెల్లి

21 Jul, 2016 15:30 IST|Sakshi
వైఎస్ఆర్ సీపీ విప్గా ఎమ్మెల్యే పిన్నెల్లి

హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ గా గుంటూరు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నియమితులయ్యారు.  పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ...ఆయనను విప్గా నియమించారు. ఈ మేరకు వైఎస్ జగన్ బుధవారం స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు లేఖ రాశారు.

 

మరిన్ని వార్తలు