రాజమండ్రిలో నంది నాటకోత్సవాలు

11 May, 2015 07:42 IST|Sakshi

తూర్పు గోదావరి: నంది నాటకోత్సవాల నిర్వహణ ఘనంగా నిర్వహించనున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఈ నెల 16 నుంచి 30 వరకు నంది నాటకోత్సవాలనను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అలనాటి నటీమణులు, షావుకారు జానకి, కృష్ణకుమారి హాజరు కానున్నారు.

మరిన్ని వార్తలు