'మార్చిలోగా నావిగేషన్ ఉపగ్రహాలు'

11 Jul, 2015 09:21 IST|Sakshi

నెల్లూరు: వచ్చే ఏడాది మార్చిలోగా నావిగేషన్ ఉపగ్రహాలను ప్రయోగిస్తామని ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ శనివారం తెలిపారు. మానవహిత ప్రయోగాల కోసం కేంద్రం నుంచి అనుమతి వస్తే ఆ దిశగా అడుగులు వేస్తామని ఆయన అన్నారు. సమాచార రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను మరిన్ని పంపుతామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. షార్ లో త్వరలో మూడో లాంచ్ నిర్మాణం చేపడుతున్నట్టు కిరణ్ కుమార్ తెలిపారు.

మరిన్ని వార్తలు