సైనిక్‌స్కూల్లో ఘనంగా నేవీ డే

4 Dec, 2015 20:02 IST|Sakshi

విజయనగరం: విజయనగరం జిల్లాలోని కోరుకొండ సైనిక్ స్కూల్లో 45వ నేవీ డే ఉత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. విద్యార్థులు కేక్ కట్ చేసి  వేడుకలను జరుపుకున్నారు. భారత్-పాక్ యుద్ధం, అందులో భారత్ సాధించిన విజయం గురించి ప్రిన్సిపాల్ పి.రవికుమార్ విద్యార్థులకు వివరించారు.

>
మరిన్ని వార్తలు