హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు కొత్త విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటు చేయనున్నారు. చైర్మన్, ఇద్దరు సభ్యులను నియమించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.