ఏపీకి కొత్త విద్యుత్ నియంత్రణ మండలి

12 Aug, 2014 17:19 IST|Sakshi

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు కొత్త విద్యుత్ నియంత్రణ మండలి ఏర్పాటు చేయనున్నారు. చైర్మన్, ఇద్దరు సభ్యులను నియమించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

మరిన్ని వార్తలు