నూతన ఇసుక విధానానికి కేబినెట్ ఆమోదం

31 Dec, 2015 04:24 IST|Sakshi

విజయవాడ: విజయవాడలో బుధవారం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో నూతన ఇసుక విధానాన్ని కేబినెట్ ఆమోదించింది.

ఇసుక రీచ్లను వేలం ద్వారా కేటాయించాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.దీంతో ఫిబ్రవరి 1 నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది.

మరిన్ని వార్తలు