భూసేకరణకు తుది నోటిఫికేషన్‌ విడుదల

15 Dec, 2017 10:20 IST|Sakshi

అమరావతి: రాజధానిలో భూసేకరణకు తుది నోటిఫికేషన్‌ విడుదల అయింది. తాడేపల్లి మండలం పెనుమాకకు సంబంధించి 187ఎకరాల సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. అలాగే తుళ్లూరు మండలం కొండమరాజుపాలెంలో 32 ఎకాలకు నోటిఫికేషన్‌ జారీ అయింది. మొత్తం 210 కుటుంబాలు ప్రభావితం అవుతాయని ఆ నోటిఫికేషన్‌లో ప్రభుత్వం వెల్లడించింది.

మరిన్ని వార్తలు