ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన డీసీఎం

7 Nov, 2015 15:11 IST|Sakshi

సత్తెనపల్లి (గుంటూరు) : సత్తెనపల్లి మండలం వెన్నదేవి వద్ద శనివారం ఓ ద్విచక్రవాహనాన్ని డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు