హనుమాన్‌ చాలీసా పారాయణకు హాజరైన సీఎం, పవన్‌

5 Jan, 2019 20:16 IST|Sakshi

సాక్షి, విజయవాడ : నగరంలోని పద్మావతి ఘాట్‌ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అవధూత, దత్తపీఠాధిపతి పరమపూజ్య గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్యర్యంలో శ్రీ హనుమాన్‌ చాలీసా పారాయణం, విశ్వశాంతి మహాయజ్ఞం కార్యక్రమాలను నిర్వహించారు. భారీ స్థాయిలో నగర ప్రజలు ఈ వేడుకలకు తరలి వచ్చారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ కూడా హాజరయ్యారు.

మరిన్ని వార్తలు