రేషన్ బియ్యం పట్టివేత

14 May, 2016 09:16 IST|Sakshi

చిత్తూరు : చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డులో శనివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నాలుగు టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని... సీజ్ చేశారు. అనంతరం డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని.... పోలీస్ స్టేషన్కు తరలించారు. అతడిని పోలీసులు విచారిస్తున్నారు.
 

మరిన్ని వార్తలు