పశ్చిమగోదావరి : నాకు లావణ్య, శ్రావణి దుర్గ అనే ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు ఉంటే బంగారు తల్లి పథకం వర్తిస్తుందన్నారు. ఎన్ని సార్లు దరఖాస్తు పెట్టినా మాకు ఆ పథకాన్ని మంజూరు చేయడంలేదన్నా అంటూ కొణితివాడ గ్రామం నర్శిం చెరువుపాలెంనకు చెందిన బొంతు వరలక్ష్మి వీరవాసరం పాదయాత్రలో జగన్మోహన్రెడ్డిని కలిసి ఆవేదన వ్యక్తం చేశారు.