పశ్చిమగోదావరి :నా భర్త 9 ఏళ్ల క్రితం గల్ఫ్ వెళ్లి వచ్చిన తరువాత నెల రోజులకే అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి కుటుంబానికి ఆధారం లేకుండా పోయింది. నాకు ఇద్దరు అమ్మాయిలు. ఇల్లు లేదు.. మాకు ఏదైనా ఆధారం చూపించన్నా అంటూ మార్టేరుకు చెందిన కర్రి పార్వతి జగన్మోహన్రెడ్డికి విజ్ఞప్తి చేశారు.