పశ్చిమగోదావరి : నా కుమారుడికి ఇద్దరు అబ్బాయిలు. ఒకడికి మాటలు రావడంలేదు. వైద్యం చేయించాలంటే మా స్తోమత సరిపోదు. నా మనవడికి మాట వచ్చేలా చెయ్యన్నా అంటూ వేముల విశ్రాంత తన మనవలను తీసుకుని ఉండ్రాజవరం పాదయాత్రలో జగన్మోహ్రెడ్డి కలిసి విజ్ఞప్తి చేశారు.